Friday, September 20, 2024
HomeUncategorized

Uncategorized

కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లిన బ‌స్త‌ర్ ప్రాంతం

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ-బీజాపుర్‌ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ప్రాంతంలో...

దాదాపు 30వేల ఎక‌రాల్లో పంట‌న‌ష్టం

తెలంగాణలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం మహబూబాబాద్‌ జిల్లాలో నమోదైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో పర్యటించిన సిఏం, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష...

తెలంగాణ‌లో ప‌లు జిల్లాల‌కు ఎల్లో హెచ్చ‌రిక‌లు

తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు,...

వరద బాధితులకు ఆహారం కూడా అందించలే

తెలంగాణ‌లో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 30మంది చనిపోతే.. కేవలం 15 మందే చనిపోయారని చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. చనిపోయిన వారి...

ఇంకా వ‌ర‌ద‌నీటిలో బెజ‌వాడ‌

ఎడ‌తెరిపి లేకుండా కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల‌న తెలుగు రాష్ట్రాలు అత‌లాకుత‌లంగా మారాయి. వ‌ర‌ద ప్ర‌భావంతో బీభ‌త్సంగా మారాయి. మూడురోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది....

ప‌రిమితి మించిన‌ వేగంతో న‌డిపిన వాహానం

ప‌రిమితి మించిన వేగంతో వాహానం న‌డిపినందుకు కేంద్ర‌మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ వాహనానికి ఈ-చలానా జారీ అయ్యింది. అతివేగం కారణంగా అపరాధం విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం...

తెలంగాణ‌లో వ‌ర్షాల‌కు 16మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌కు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది...

Must read

spot_img