కేరళలో సంభవించిన ప్రకృతి విపత్తు బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ను సందర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ వెళ్లారు. అక్కడ నెలకొన్న...
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పుర్ శివారులోని విధాయక్ నగర్లోని ఓ చెప్పుల దుకాణానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. ఆయన చెబుతుంటే ఓ 'షూ' కూడా...
తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తోందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. అక్కలను అడ్డంపెట్టుకుని ఆ పార్టీ రాజకీయం చేస్తోందన్నారు.
''సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించా. ఒక అక్క నన్ను నడిబజారులో వదిలేసినా...
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. వర్షం కారణంగా కేదార్నాథ్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దెహ్రాదూన్, హల్ద్వాని,...
తెలంగాణ రాష్ట్రంలోని అత్యాచార ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...
ఒక వ్యక్తి తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు తనతో వచ్చిన పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని...
అడ్వాన్స్ చెల్లించినా సకాలంలో బ్లౌజ్ కుట్టకపోవడంతో ఓ దర్జీకి పెద్ద దెబ్బ తగిలింది. లేడీ టైలర్ రూ. 15,000 జరిమానా చెల్లించవలసి వచ్చింది. అంతేకాదు శిక్ష కింద బ్లౌజ్ను ఉచితంగా కుట్టి ఇవ్వాల్సి...