Sunday, September 22, 2024
HomeUncategorized

Uncategorized

భారత్‌- బంగ్లా సరిహద్దులో హైఅలర్ట్..

బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటా అంశంపై తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. దేశాన్ని అగ్ని గుండంలా మార్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు దేశంలో ఉద్రికత్తల నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది....

చుట్టు ప్రక్కల నీరు నిలిచి ఉంటే డెంగ్యూ ప్రమాదం..

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.. వర్షాకాలంలో చుట్టూ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు డెంగ్యూ వ్యాప్తి కూడా పెరుగుతోంది. ఈ కాలంలో జ్వరంతోపాటు శరీర నొప్పులు ఉంటే,...

రాత్రి పడుకునే ముందు… ఫోన్ ఎంత దూరంలో ఉండాలి

మనిషి ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నాడు.. ఇప్పుడు ప్రతి పనికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌లతో నిత్యం వినియోగదారులు హడావిడిగా ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్లు తమ దగ్గరే ఉంచుకునే...

తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐల సహకారం కావాలి

తెలంగాణ రాష్ట్ర సంపూర్ణ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం చాలా అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (యూఎస్ఏ) సమావేశంలో ఆయన మాట్లాడారు.  'తెలంగాణలో...

తెలంగాణ రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవు..

తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో చర్చలు జరిపారు....

జోమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు ఆదాయం రూ.83 కోట్లు

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూపంలో ఈ ఏడాది మార్చి నాటికి రూ.83 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ రుసుమును కస్టమర్ల ఆర్డర్లపై...

ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు

ఒక్కో డిపాజిట్‌ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్‌ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. ఈ చర్యతో క్లెయిమ్‌ చేయని...

Must read

spot_img