తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా షాద్ నగర్ ఘటన కలకలం రేపింది. దళిత మహిళపై పోలీసులు రాత్రిపూట స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై చాలా మంది స్పందించారు....
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. ఏ దేశం కోసం అయితే పోరాటం చేసిందో.. ఏ దేశ ప్రజల కోసం అయితే తన కుటుంబం ప్రాణ త్యాగాలు చేసిందో.. ఆ దేశ ప్రజలు తిరగబడటంతో.....
కేరళలోని వాయనాడ్ లో సంభవించిన ప్రకృతి ప్రకోపానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గత పది రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటి...
ఓ మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ లో ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. యశ్వంత్ పుర నుంచి గోరఖ్ పూర్ వెళ్తున్న రైలులో బీహార్ కి చెందిన మహిళ...
ప్రతిఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు గానీ.. న్యాయమూర్తుల మీద ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం...
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆరోగ్య బీమా ప్రీమియంలపైనే రూ.8,263 కోట్ల జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. ఈ మేరకు లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ...
సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశం దొరికినా క్షణాల్లో లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. సైబర్ నేరాల బారిన పడిన బాధితులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండగా నిలుస్తోంది. సైబర్ మోసాల్లో...