వయనాడ్ బాధితులను అమానవీయంగా ఇబ్బంది పెట్టినా, బలవంతంగా రుణాలు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. ల్యాండ్ స్లైడ్ బాధిత రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారిపై ప్రైవేట్...
గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పాల విక్రయాలపై అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా దేశంలో కల్తీ పాల వ్యాపారం కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ...
లోక్సభలో జీరో అవర్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ విపత్తు అంశాన్ని ప్రస్తావించారు. వయనాడ్లో బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు ముందుకురావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వనయాడ్లో పర్యటించామమన్నారు....
బీహార్ రాష్ట్రంలో ఓ బ్రిడ్జి నిర్మాణం వైరల్గా మారింది. పూర్తిగా మైదాన ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ నిర్మించిన ఫోటో వైరల్ అయింది. ఈ బ్రిడ్జ్కి రోడ్డు లేకపోవడం, పొలాల్లో ఉండటం చూసి అంతా...
బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు. అయోధ్య పర్యటనలో ఆయన...
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ'ని అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్ మైవలిలీ కటోనివేర్ ఈ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి కొత్తూరు గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడం మూలంగా తమ...