బ్యాంకు ఖాతాల నామినీల సంఖ్యను నలుగురి వరకు పెంచేలా మార్పులు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఒక నామినీని మాత్రమే...
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో శుక్రవారం బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్'ను ప్రదర్శించారు. సాయంత్రం 4.15 గంటల నుంచి ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్,...
మహారాష్ట్రలోని ఓ కాలేజీ క్యాంపస్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఇచ్చిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థుల పేర్లతో వారి మతపరమైన గుర్తింపు...
రష్యా సైన్యంలో భారతీయులు మొత్తం 91 మంది ఉన్నారు. అందులో ఎనిమిది మంది మృతి చెందగా.. 14 మంది తిరిగి స్వదేశానికి వచ్చారు. మిగిలిన 69 మందిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది....
నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో వైద్య విద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ తీర్పుతో షెడ్యూల్...
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు లభించలేదు. తాజాగా ఆప్ నేత సిసోడియా కు సుప్రీంకోర్టు కండీషన్లతో...
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సిసోడియాకు బెయిల్ రావడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఆలస్యం అయినా న్యాయమే గెలుస్తుందని అర్థం వచ్చేలా ఓ...