Sunday, September 22, 2024
HomeUncategorized

Uncategorized

మ‌ద్య‌మే ఆరోగ్యానికి హానిక‌రం..!

మ‌ద్యం ఆరోగ్యానికి హానిక‌రం అని తెలిసినా మందుబాబుల సంఖ్య మాత్రం తగ్గ‌డం లేదు.. ఏదో పార్టీలు అని, పండుగ‌లు అని మ‌ద్యం తాగుతూనే ఉంటారు. యువ‌త కూడా ఈ మ‌ధ్య మ‌ద్యం బారిన...

స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్శిటీ ప్ర‌తినిధుల‌తో రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి బృందం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉంది. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జొయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్ కేర్...

వినేశ్ పోగాట్ భ‌విత‌వ్యం ఆమె చేతుల్లోనే

వినేశ్ ఫోగాట్ అనర్హత పిటిషన్ పై CAS మధ్యవర్తిగా వ్యహరిస్తున్న ఆస్ట్రేలియా డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈమె ఇచ్చే తీర్పును కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ వెలువరించనుంది....

రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఖ‌రారు..

తెలంగాణ ప్ర‌భుత్వంలో రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల జాబితా ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం నామినేటెడ్...

17 నెల‌ల త‌ర్వాత ఇంట్లో టీ తాగుతున్నాను

17 నెల‌ల త‌ర్వాత ఇంట్లో టీ తాగుతున్నాను అని మ‌నీష్ సిసోడియా పేర్కొన్నారు. భార‌తీయులంద‌రికీ రాజ్యాంగం స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు క‌ల్పించింది. అంద‌రితో పాటు క‌లిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భ‌గ‌వంతుడు మ‌న‌కు...

క్యాన్స‌ర్‌తో యూట్యూబ్ మాజీ సీఈఓ మృతి

క్యాన్స‌ర్‌తో యూట్యూబ్‌ మాజీ సీఈవో సుసాన్‌ వోజ్‌కికీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు. సుసాన్‌ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్‌ మీడియా ద్వారా ధృవీకరించారు. ఈ మేరకు...

పాఠశాల‌ల్లో ‘గుడ్‌ మార్నింగ్’ బదులు ‘జై హింద్‌’

ఆగస్టు 15న స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని హ‌రియాణా ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా 'గుడ్‌ మార్నింగ్'కు బదులుగా...

Must read

spot_img