ఓ విద్యార్థి తండ్రిని పాఠశాల కమిటీ ఎన్నికల్లో చొక్కా విప్పి అవమానించడంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్లో ఇటీవల జరిగిన పాఠశాల...
తెలంగాణ మెగా కారు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సహా అత్యాధునిక...
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు....
పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే...
బంగారాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ ఫోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో...
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తన ప్రస్థానాన్ని ముగించింది. మహిళల 76 కేజీల ఫ్రీస్టయిల్ లో రితిక క్వార్టర్ ఫైనల్లో ఓడింది. రితికను ఓడించిన రెజ్లర్ సెమీస్ లో ఓడటంతో ఆమెకు రెపిచాజ్ పద్ధతిలో...
ఏలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...