Saturday, September 21, 2024
HomeUncategorized

Uncategorized

లంచంగొండు అధికారులు తప్పించుకోలేరు

రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) భూపాల్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆయనతో పాటు కలెక్టరేట్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా...

డేరా బాబాకు మరోసారి తాత్కాలిక బెయిల్

'డేరా సచ్చా సౌదా' చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా ఉన్నాడు. అయితే డేరా బాబా మరోసారి జైలు నుంచి...

నర్సంపేట ఉప్పలయ్య హోటల్‌కు అవార్డు

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి 30 ఏండ్ల నుంచి నడిపించిన హోటల్‌కు ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. అక్కడ దొరికేది రుచికరమైన, నాణ్యమైన ఇంటి...

కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నం చేసిన కవిత చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో మధ్యంతర...

పూజా ఖేడ్కర్ తక్షణ కస్టడీ అవసరం లేదు

వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అరెస్టు నుంచి...

ఖైదీల జీవితాలంటే ఎందుకంత నిర్లక్ష్యం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఖైదీల బెయిల్ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోర్టు పేర్కొంది. ఖైదీల క్షమాభిక్ష దరఖాస్తుల పరిష్కారానికి కోర్టు కాల పరిమితిని విధించింది. దీనిని...

వయనాడ్‌లో 130మంది ఆచూకీ దొరకలే

కేరళ వయనాడ్‌లో జులై 30న కొండచరియలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన డీఎన్ఏ నివేదిక...

Must read

spot_img