Friday, September 20, 2024
HomeUncategorized

Uncategorized

సేంద్రీయ వ్యవసాయంతో పద్మశ్రీ

ఇష్టంగా చేసిన ఏ పని ఐనా మంచి గుర్తింపును ఇస్తుంది. ఆ గుర్తింపు రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎక్కడో అండమాన్ అండ్‌ నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల...

భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌లో చదువులు

భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మరింత ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే దిశగా చర్యలు...

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము

భారతదేశంలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం దేశమంతా అంగరంగవైభవంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర ఉత్సవం అంబరాన్నంటింది. కర్తవ్యపథ్‌లో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ...

బాలరాముడికి ‘శ్రీరామ రాగ సేవ’

అయోధ్య రామమందిరంలో కొలువైన బాల రాముడి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈక్రమంలోనే ఆలయంలో శ్రీరాముడికి అంకితమిస్తూ 45 రోజుల పాటు భక్తి సంగీత ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ...

రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమే

అధికారంలో లేకపోయినా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసేది బిఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణ ప్రజల ఆశలన్నీ బిఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన...

భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన మయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల స్నేహ సంబంధాలను ఆయన ప్రస్తావించారు. ''భారత రాష్ట్రపతి, ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు గణతంత్ర...

శీతాకాలంలో మద్యం అనారోగ్యాలకు కారణం

దేశంలోని చాలా ప్రాంతాల్లో శీతాకాలం చలి విపరీతంగా ఉంటుంది. ఎంత వేడిని ఐనా తట్టుకుంటారు కాని చలిని మాత్రం భరించలేరు. శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మద్యాన్ని తాగుతుంటారు. అలా తాగడంవల్ల ఒంట్లో వేడి...

Must read

spot_img