అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అనంతం...
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇదే కేసుకు సంబంధించి నమోదైన అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే...
పశ్చిమబెంగాల్ కోల్కతా వైద్య విద్యార్థిని కేసులో విచారణ చేస్తోన్న సీబీఐ పలు కీలక అంశాలు వెల్లడించింది. సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పని చేయడం లేదని తమ విచారణలో బయటపడినట్లు పేర్కొంది. బాధితురాలిని...
అర్హత లేని సిబ్బందితో విమానాలను నడిపినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ.99 లక్షల జరిమానా విధించింది. అలాగే ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ ట్రైనింగ్పై...
దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో చట్టసభలలో 151 మంది ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఏకంగా 16 మంది సభ్యులపై అత్యాచార కేసులు నమోదయ్యాయి....