Friday, September 20, 2024
HomeUncategorized

Uncategorized

కను రెప్పలను కూడా మార్చేసిన వైద్యులు

భార‌త‌దేశ వైద్య‌రంగంలో మ‌రో అపురూప ఘ‌ట్టం జ‌రిగింది ఏఐజీ న్యూరో సర్జన్లు బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించడానికి భారతదేశంలో మొదటిసారి కనురెప్ప, ట్రాన్స్ ఆర్బిటల్ ఎండోస్కోపీ సర్జరీ చేశారు. ప్రఖ్యాత న్యూరో సర్జన్లు డా....

క‌విత లాయ‌ర్ ముకుల్ రోహ‌త్గీ చాలా ఫేమ‌స్‌

దేశంలోనే అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరిగా ముకుల్ రోహత్గీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కవిత తరపున‌ లాయర్ ముకుల్ రోహత్గీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయనకు క్లైంట్స్ ఇచ్చే ఫీజుపై కూడా...

దేశంలో భారీగా పెరిగిన పిడుగుపాటు మ‌ర‌ణాలు

దేశవ్యాప్తంగా పిడుగుపాటు ప్రమాదం కారణంగా మరణాలు ప్రమాదక స్థాయిలో పెరుగుతున్నాయి. 2010 నుంచి 2020 మధ్యకాలంలో పిడుగుపడి జరిగిన మరణాల సంఖ్య ప్రమాద కర స్థాయిలో పెరిగాయని ఒడిశాలోని బాలాసోర్ లోని ఫకీర్...

అక్ర‌మ నిర్మాణాల‌ను వదిలిపెట్టం

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో ఎఫ్‌టిఎల్‌, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాలో మెంబర్స్ గా మంత్రులు ఉన్నారు..అయినా సరే వారివి అక్రమనిర్మాణాలు అని...

స‌బ్‌స్రిప్ష‌న్ ధ‌ర‌ల‌ను పెంచిన యూట్యూబ్‌

భార‌త్‌లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ వేదిక యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించేందుకు తీసుకొచ్చిన ఈ సదుపాయం పొందాలంటే ఇకపై ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ,...

మాల్దీవుల‌కు త‌గ్గిన భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య‌

మాల్దీవుల‌కు వెళ్లే భార‌త ప‌ర్యాట‌కుల సంఖ్య దారుణంగా ప‌డిపోయింది. మాల్దీవుల ప‌ర్యాట‌క‌ మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. గత ఏడాది ఏప్రిల్‌- జూన్ త్రైమాసికంలో 54,207 మంది భారతీయ...

ఎమ్మెల్సీ కవిత‌కు సుప్రీంకోర్టు బెయిల్‌

ఢిల్లీ లిక్క‌ర్ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య...

Must read

spot_img