Friday, September 20, 2024
HomeUncategorized

Uncategorized

భారత కుబేరుల జాబితాలో అదానీ అగ్రస్థానం

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భారత అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని దాటేసి తొలి స్థానం దక్కించుకున్నారు. ఈమేరకు హురూన్‌ ఇండియా...

యుద్ధాల కంటే రోడ్డు ప్ర‌మాదాల్లోనే ఎక్కువ మ‌ర‌ణాలు

మ‌న‌దేశంలో రోడ్డు ప్ర‌మాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధాలు, ఉగ్రవాదం, నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు....

భార‌త పౌర‌స‌త్వం తీసుకున్న పాకిస్తానీ

గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యాట‌క‌ శాఖ...

త‌న‌పై అనర్హత వేటువేసే అధికారం యూపీఎస్సీకి లేదు

ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు విచారణలో యూపీఎస్సీ చేసిన వాదనలను పూజ తోసిపుచ్చారు. తాను ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేదని తెలిపారు....

కోల్‌క‌తా నిందితుడి త‌ర‌పున ఎవ‌రూ వాదించొద్ద‌ని నిర‌స‌న‌

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నిందితుడి తరఫున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రాలేదు. ఇలాంటి...

9లక్ష‌ల మంది బ‌యోమెట్రిక్ అన్‌బ్లాక్‌

అస్సాం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆధార్‌ నమోదు విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన 9,35,682 మంది పౌరుల బయోమెట్రిక్‌ వివరాలను అన్‌బ్లాక్‌ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ...

బిడ్డా.. బాగున్నవా..? ప్రాణం మంచిగున్నదా..?

తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన కవితకు కేసీఆర్ ఫోన్ చేశారు.. బిడ్డా... ఎట్లున్నవ్‌ ? పాణం మంచిగున్నదా?' ఢిల్లీ మద్యం కేసులో బెయిల్‌పై విడుదలైన తన కుమార్తె కవితను మాజీ సీఎం...

Must read

spot_img