Friday, September 20, 2024
HomeUncategorized

Uncategorized

మహిళలపై నేరాలు ఆందోళన కలిగిస్తున్నవి

రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు....

ఏటిఎం కార్డులు అవసరం లేదు.. నవ్వుతే డబ్బులు వస్తాయి..

బ్యాంకింగ్ రంగం అంతా డిజిటల్ మయంగా మారింది. సింపుల్ క్లిక్‌తో భారీ ట్రాన్సాక్షన్లు కూడా పూర్తి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని బ్యాంకులు ఇంతకంటే మరింత సులభమైన పేమెంట్ మెథడ్స్‌ తీసుకొస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా...

మోడీజీ మీ నుంచి స‌మాధానం రాలే

పశ్చిమబెంగాల్‌లోని జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి మరో లేఖ రాశారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం...

పేద‌ల జీవితాల‌ను ఆగం చేస్తున్న కాంగ్రెస్‌

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌రో బుల్డోజ‌ర్ రాజ్యంగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌లో ఉన్న‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు...

నా త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెపుతున్నా

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోడీ క్షమాపణలు తెలియజేశారు. ''నేను ఇక్కడ దిగిన వెంటనే.. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు చెప్పాను. ఈ ఘటన వల్ల...

నా చిత్రానికి సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డం లేదు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తమ చిత్రానికి సెన్సార్‌ బోర్డ్‌ ఇంకా సర్టిఫికేట్‌ ఇవ్వలేదని కంగన తాజాగా తెలిపారు....

యాద‌గిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. 'స్పీడ్‌' ప్రాజెక్టులపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎకో, టెంపుల్‌ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక...

Must read

spot_img