తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.క్రమశిక్షణతో కూడిన ఫోర్సులో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పోలీసుల ఆందోళనలు క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు....
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. వచ్చే పది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు....
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్ భూముల బదిలీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి ఆమోయ్ కుమార్ విచారించారు. శుక్రవారం ఉదయం...
తెలంగాణ హైకోర్టులో 'హైడ్రా' ఆర్డినెన్స్పై పిల్ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్ సస్పెన్షన్కు మధ్యంతర...
తెలంగాణ రైతులు కష్టాలలో పాలుపంచుకుంటానని, రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. ఆదిలాబాద్లో నిర్వహించిన బిఆర్ఎస్ రైతు పోరుబాట'...
మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన...
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. ఈ మేరకు ఎన్ఐసీతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది....