Thursday, September 19, 2024
Homeజాతీయం

జాతీయం

ఎయిమ్స్ ఆసుప‌త్రికి ఏచూరి భౌతిక‌కాయం

కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ (ఎం) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, క‌మ్యూనిస్టు యోధుడు సీతారామ్‌ ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కమ్యూనిస్టు శ్రేణులు...

25మంది ప్రాణాలు తీసిన చిరుత‌లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ బిజ్నోర్ జిల్లాలో జనావాసాల సమీపంలో చిరుతల సంచారం, దాడుల కారణంగా వారంతా ఏడాదిన్నరగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి. బిజ్నోర్ సమీపంలో 500వరకు...

న‌డుస్తున్న రైలులో బాలిక‌పై అఘాయిత్యం

న‌డుస్తున్న రైలులో 11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి (34) లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతడిని తోటి ప్రయాణికులు చితకబాదారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హమ్‌సఫర్‌ ఎక్స్‌...

తెలుగు రాష్ట్రాల‌కు రెండు వందే భార‌త్ రైళ్లు

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వినాయ‌క చ‌వితి న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంధ‌ర్బంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు కానుక అందించారని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌తో తెలిపారు. ఈ నెల 16న ప్రధాని...

Must read

spot_img