కేరళలోని వయనాడ్లో లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మానవతా మూర్తి మదర్ థెరిసాతో...
బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్ బహిరంగ క్షమాపణలు చెప్తే ప్రమాదం తప్పే అవకాశముంటుందని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఇప్పటికే సల్మాన్కు సలహా ఇచ్చారు.
''బిష్ణోయ్ తెగతో సల్మాన్ ఖాన్కు ఎప్పటి నుంచో వివాదం...
దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. అయితే అతడికి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. అతడు కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్వ్యూకు అనుమతించినందుకు...
అక్రమ చొరబాటుదారులపై అగ్రరాజ్యం అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాలో అక్రమ వలసదారులను నియంత్రించాలని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్ఎస్) ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు...
దేశంలోని ఆల్ ఇండియా రేడియోతో నా అనుభవం చాలా ఏళ్ల కిందటే మొదలైందని, ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి...
వయనాడు లోక్ సభ ఉప ఎన్నిక నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వయనాడ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీ కొత్తేమో...