Thursday, September 19, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

43 మంది భారతీయులు బహిష్కరణ

మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో...

అనుమానాస్పద స్థితిలో భారతీయ కుటుంబం మృతి

అమెరికాలోని భారతీయ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిఫోర్నియాలో అలమెడ లాస్‌ పులగాస్‌ అనే ప్రాంతంలోని బ్లాక్‌ నంబర్‌ 4100లో ఈ ఘటన చోటు చేసుకొంది. కేరళకు చెందిన ఆనంద్‌ సుజాత్‌...

అబుదాబిలో అతిపెద్ద హిందూ ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామి నారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర...

పోలింగ్‌ రోజున పాకిస్థాన్‌లో బాంబు పేలుళ్లు

పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున మరోసారి బాంబు పేలుళ్లు, కాల్పులతో వణికిపోయింది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులు విసిరి,...

జాంబియాను కుదిపేస్తున్న కలరా వ్యాధి

ఆఫ్రికన్ దేశం జాంబియా దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని...

మాజీ ప్రధాని అయినా జైల్లో పని చేయాల్సిందే..!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వరుసగా పలు కేసుల్లో ఏళ్ల కొద్దీ శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధాని కావడంతో హై ప్రొఫైల్ హోదా కల్పించారు. కానీ ఆయన జైల్లో పనులు చేయాల్సి ఉంటుందని...

ఆమె వయస్సు 39, పిల్లలు 19 మంది..

అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏ జరిగినా నిమిషాల వ్యవధిలో తెలిసిపోతుంది. అలాంటిది మెడలిన్ లో ఉండే 39 ఏళ్ల మార్త అనే మహిళకు 19 మంది పిల్లలు...

Must read

spot_img