Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

ఎవరెస్టు పర్వతారోహణలో పోతున్న ప్రాణాలు

ఎవరెస్టు శిఖరానని అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యాటకులు రోజురోజుకు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర...

కొండచరియల కింద 2000మంది సజీవ సమాధి

కొండచరియలు 2000మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య వేలల్లోకి మారింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది....

హెచ్ఐవీ ఉందని తెలిసినా 200మందితో శృంగారం

ఓ సెక్స్‌ వర్కర్‌ చేసిన పని వందల మందిని ఆందోళనకు గురిచేసింది. తనకు హెచ్ఐవీ పాజిటివ్‌ అని తెలిసినా.. అనేక మందితో లైంగిక సంబంధం నెరిపింది. ఈ విషయం తెలిసి కంగుతున్న అధికారులు.. స్థానికులను...

సింగపూర్ ను భయపెడుతున్న కరోనా వైరస్

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ సింగపూర్లో విజృంభిస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ మధ్య 25 వేల 900 కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి...

రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతున్న హెపటైటిస్

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు హెపటైటిస్ తో 3500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ పరీక్షలు, చికిత్సలు తగ్గడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. 2030 నాటికి హెపటైటిస్...

కేవలం 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!

అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్‌ మోసానికి పాల్పడ్డారు. కేవలం 12 సెకన్లలో 25 మిలియన్‌ డాలర్ల క్రిప్టోకరెన్సీలను దొంగిలించారు. ఎట్టకేలకు వారి...

పాకిస్థాన్‌లో తీవ్రమవుతున్న ఆర్థిక సమస్యలు

దేశంలో తీవ్రమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయటానికి, దేశంలోని వ్యూహాత్మక కంపెనీలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ...

Must read

spot_img