Friday, September 20, 2024
Homeక్రైం

క్రైం

మైన‌ర్ బాలుడిపై 55ఏళ్ల వ్య‌క్తి రేప్‌

టీనేజ్ బాయ్‌ని రేప్ చేసిన కేసులో ఒడిశాలోని కేంద్ర‌పారా జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్య‌క్తికి 20 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. . ప్ర‌త్యేక పోక్సో కోర్టు ఆ వ్య‌క్తికి 50వేల జ‌రిమానా...

లోన్ యాప్ ద్వారా రూ. 20కోట్ల ఆర్థిక నేరం

ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా కేర‌ళ‌కు చెందిన మ‌హిళా టెకీ ద‌న్య మోహ‌న్ సుమారు 20 కోట్ల మేర ఆర్థిక నేరానికి పాల్ప‌డింది. మ‌ణ‌ప్పురం కంపెనీకి చెందిన ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్ ద్వారా...

17ఏళ్ల నాటి హత్య కేసులో 14మందికి జీవిత ఖైదు

17ఏళ్ల కింద జ‌రిగిన ఒక హ‌త్య కేసులో బదౌనీలో ప్రత్యేక కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చారు. 14 మందికి జీవిత ఖైదు, జరిమానా విధించారు. వీరిలో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి...

రైల్వే ట్రాక్‌పై కూర్చొని పాట‌లు వింటున్నారు

ఇద్ద‌రు బాలురు రైల్వే ట్రాక్‌పై కూర్చొని పాటలు వింటుండగా రైలు దూసుకొచ్చి ఢీ కొట్ట‌డంతో మృతిచెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌దేపుర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు...

జైల్లో బ్యాంక్ మేనేజర్.. ఖైదీ స్నేహితులయ్యారు

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న నలుగురు నిందితులను వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయం సమాచారం మేరకు.. దాడులు నిర్వహించిన పోలీసులు.. ముందుగా తాండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న చంద్రయ్యను అరెస్టు...

అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా

ఒక మ‌హిళ త‌న స‌మ‌స్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మ‌హిళ స‌మ‌స్య విన్నాక‌ ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు. దీంతో బాధితురాలు.....

క‌దులుతున్న కారులో బాలిక‌పై అత్యాచారం

ముగ్గురు యువ‌కులు బాలిక‌ను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వ్యక్తి వీడియో రికార్డ్‌ చేశాడు. ఆ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేయసాగారు. వారి మాట వినకపోడంతో...

Must read

spot_img