Thursday, September 19, 2024
Homeక్రైం

క్రైం

మాన‌సిక‌, శారీర‌కంగా హింసించిన‌ టీచర్లు

స్కూల్ టీచ‌ర్లు మాన‌సిక‌, శారీర‌కంగా హింసించడంతో కేర‌ళ‌లో ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న 13 ఏళ్ల విద్యార్థి వారం క్రితం ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ కేసులో హోలీ ప్యామిలీ విజిటేస‌న్ ప‌బ్లిక్ స్కూల్‌కు చెందిన...

జైళ్లలో మహిళా ఖైదీలకు రక్షణ లేదు

దేశంలోకి మహిళల జైల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దేశ వ్యాప్తంగా గత ఐదేళ్లలో 275 కస్టడీ రేప్‌ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి...

దేశంలో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్‌ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు...

ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై అప్పులపాలు

చేతిలో మొబైల్ ఉంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారో, ఏలాంటి వాటికి బానిస అవుతున్నారో తెలియదు. అలాంటిది ఒక వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై స్నేహితుల దగ్గర అప్పులు చేసాడు. డబ్బులు తిరిగి...

జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు

గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే జగజ్యోతి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన...

క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలని వేధింపులు

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కీసర గ్రామానికి చెందిన సురేష్ కుమార్‌​కు,...

తమిళనాడు బాణాసంచా కేంద్రంలో పేలుడు

వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో మహిళలు ఉన్నారు. తమిళనాడు విరుద్‌నగర్‌...

Must read

spot_img