Thursday, September 19, 2024
Homeక్రైం

క్రైం

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

ఇటీవల ముంబైలో వీల్‌చైర్‌ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా...

చెట్టుకు వేలాడుతూ ఇద్దరు బాలికల శవాలు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఇద్దరు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. వారితో బలవంతంగా మద్యం తాగించి ఆపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలికల కుటుంబం ఆరోపించింది. దీంతో నిందితులైన ఇద్దరు యువకులతోపాటు...

ఆన్‌లైన్‌లో రూ. 22,000 పోగొట్టుకున్న రైతు

భార‌త్‌లో ఆన్‌లైన్ స‌ర్వీసుల్లో అన్ని వస్తువులు అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. పెరుగుతున్న డిజిట‌ల్ వేదిక‌ల‌తో సైబర్ నేరగాళ్లు కూడా అమాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేదిక‌గా రెచ్చిపోతున్నారు. రోజుకో త‌ర‌హా స్కామ్‌తో అమాయ‌కుల‌కు...

అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొంటే ప్రమాదమే

బిజీ జీవితంలో చాలా మంది బయట తినడానికి ఆసక్తి చూపుతున్నారు. బయట ఆహారం కల్తీ ఉందని ఇంట్లో వంట చేసుకునే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. అయితే ఇంట్లో వంట చేసుకునే వారు...

వివాహమై మూడు నెలలకే యువజంట మృతి

వివాహమై మూడు నెలలు కూడా కాకముందే యువ దంపతులు మృత్యువాతపడ్డారు. సరదాగా విహారానికి వెళ్లిన ఓ యువజంటను మృత్యువు బలితీసుకుంది. భర్త ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందడంతో అతని మరణాన్ని జీర్ణించుకోలేని...

ఐసీయూలో చేరిన యువతిపై అత్యాచారం

అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ...

బతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేశారు

కొంతమంది అధికారులు అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. బతికున్న 20 మంది రైతులను రికార్డుల్లో చంపేసి, నకిలీ పత్రాలు సృష్టించి రైతు బీమా స్వాహా చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా డబ్బులు కాజేసిన కొందుర్గు మండల...

Must read

spot_img