Friday, September 20, 2024
Homeక్రైం

క్రైం

స్నేహితురాలు పిలుస్తుందంటూ వివాహిత ఆత్మహత్య

మరణించిన తన స్నేహితురాలు కలలోకి వచ్చి తనను రమ్మంటోందని ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో జరిగింది. ఘటన జనగామ జిల్లాలో...

బైక్ ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుడు

ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది....

పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదని భర్తను పొడిచిన భార్య

సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే ఏడ్వాలో నవ్వాలో తెలియని పరిస్థితి. అలాంటి ఓ సంఘటనే ఇది. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తనకు బహుమతి ఇవ్వలేదని ఓ మహిళ నిద్రిస్తున్న తన...

అతడి ఆచూకీ చెపితే రూ.10 లక్షల రివార్డు

బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో నిందితుడి ఫొటోను ఎన్‌ఐఏ అధికారులు విడుదల చేసారు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు జాతీయ...

వాట్సప్‌ గ్రూపుల్లో గణితం, బయాలజీ ప్రశ్నపత్రాలు

ఉత్తరప్రదేశ్‌లో తాజాగా 12వ తరగతి బోర్డుకు సంబంధించిన గణితం, బయాలజీ ప్రశ్నపత్రాలు పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సప్‌ గ్రూపుల్లో షేర్ చేసినట్లు వచ్చిన వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. గురువారం...

30 సంవత్సరాలకు న్యాయం దొరికింది

ఒక వ్యక్తి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా 30 సంవత్సరాలు పట్టింది. ఇన్నేళ్ల సుదీర్ఘపోరాటం తర్వాత ఆ వ్యక్తికి న్యాయం దొరికింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు సైతం ఆవేదన వ్యక్తం...

పద్మ భూషణ్ అవార్డును దొంగిలించిన దొంగలు

దేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం చోరీకి గురైంది. ఇందులో మరో విచిత్రం ఏంటంటే.. ఆ పద్మ భూషణ్ పురస్కారం చోరీకి గురైందనే విషయం ఇంటి యజమానికి కూడా...

Must read

spot_img