Friday, September 20, 2024
Homeక్రైం

క్రైం

కొడుకులను, తల్లిని కలిసేందుకు కవితకు గంట సమయం

ఢిల్లీ లిక్కర్ పాల‌సీ కుంభ‌కోణం కేసులో అరెస్టు అయి ఏడు రోజుల ఈడీ క‌స్ట‌డీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. త‌న కొడుకు,...

విధుల్లో ఉన్న టీచర్‌పై హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు

పాఠశాలలో పరీక్షల విధుల్లో ఉన్న ఒక ప్రభుత్వ టీచర్‌ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గన్‌తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్‌, పొగాకు ఇవ్వనందుకు...

లిక్కర్ కేసులో కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు...

ప్రణీత్‌రావును కస్టడీకి కోరనున్న పోలీసులు

తన అధికార హోదాను అడ్డుపెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీలోకి తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. ఆధారాల ధ్వంసం కేసులో...

జనవరిలో పెరిగిన సైబర్ నేరాలు

సైబర్ క్రైమ్ కేసులు గతేడాది కంటే 2024లో పెరిగాయి. వాణిజ్య నగరం ముంబైలో 2024 ప్రారంభ నెల జనవరిలో సైబర్ క్రైమ్ లు అధిక సంఖ్యలో నమోదు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. గతేడాది...

రామేశ్వరం కెఫే కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

బెంగళూరు రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారి తెలిపారు. నిందితుణ్ని షబ్బీర్‌గా...

మినీ బస్సుపై దోపిడీ దొంగల కాల్పులు

సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై చోరీకి ప్రయత్నించి డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపకుండా 30 కి.మీ. నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా...

Must read

spot_img