ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం బతకాలంటే ముందు ప్రజల్లో చైతన్యం రావాలని ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని...
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు ఊయలలో ఆడుకుంటున్న చిన్నారి ఎగిరి 20 మీటర్ల దూరంలో డాబాపై పడి మృతిచెందింది. తల్లిదండ్రులు పొలానికి వెళ్లగా ఇంట్లో ఉన్న కవల...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేయగా.. పది రోజుల కస్టడీ తర్వాత ఆమెకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో.. కవితను రౌస్...
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు...
ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు.. మొత్తం 14 రోజుల పాటు...
మహీంద్రా యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే...
ఆరోగ్యానికి జొన్నలు చాలా మేలు చేస్తాయి. చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలు కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఒకటి. జొన్నల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. జొన్నలతో తయారు చేసే రొట్టెలు...