Friday, September 27, 2024

rajendra palnati

spot_img

1600 కిలోమీటర్ల కంచెకు రూ.30వేల కోట్లు ఖర్చు

భారత్‌-మయన్మార్‌ల మధ్య సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు కంచెను నిర్మించనున్నట్లు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. పటిష్ఠమైన...

చనిపోయిన కూతురి సమాధి పక్కనే పడుకున్న తండ్రి

కన్నకూతుర్లు అంటే తండ్రికి ఎనలేని ప్రేమ ఉంటుంది. ఒక్క నిమిషం కూతురు కనపడకపోయే సరికి తట్టుకోలేక పోతారు. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయేసరికి ఆ తండ్రి తట్టుకోలేక పోతున్నాడు. కూతురిపై...

తల్లి విజయమ్మ ఆశీర్వాదంతో జగన్ బస్సు యాత్ర

ఏపీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి.. సర్వ మత ప్రార్ధనల్లో పాల్గొన్నారు....

కేజ్రివాల్ కు అమెరికా మద్దతుపై కేంద్రం ఆగ్రహం

అంతర్జాతీయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అరెస్టుపై వస్తున్న మద్దతుపై కేంద్రం గుర్రుగా ఉంది. కేజ్రివాల్ అరెస్టు నేపథ్యంలో విచారణ పారదర్శకంగా ఉండేలా చూడాలంటూ అమెరికా ఇచ్చిన సలహాపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం...

బీజాపూర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌​గఢ్ రాష్ట్రం బీజాపుర్​ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ​ఈ ఎన్‌​కౌంటర్‌​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్(మావోయిస్టులు) మరణించారు. బీజాపూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు...

కేరళ సీఎం కుమార్తె వీణాపై ఈడీ కేసు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణా విజయన్‌తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అక్రమ నగదు చలామణి చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు...

మమతా బెనర్జీపై బిజెపి ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బిజెపి ఎంపీ దిలీప్ ఘోష్‌ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ వివరణ కోరుతూ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ''గౌరవనీయులైన దిలీప్‌...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img