ఝార్ఖండ్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోసం ఒక విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన అనే పేరుతో మహిళల సంతోషకరమైన జీవితం కోసం ఓ సరికొత్త పథకం అమలులోకి...
దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. భారత్లో ఉన్న నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) పేర్కొంది. 2022లో భారత్లోని మొత్తం నిరుద్యోగ జనాభాలో...
దేశంలో యువత భవిష్యత్తును మోదీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు విపక్ష నేతలు మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య రానురాను పెరుగడంతో కేంద్ర ప్రభుత్వంపై...
సదానంద్ వసంత్ దాతేను కేంద్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా నియమించింది. సదానంద్ మహారాష్ట్ర కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి...
ఢిల్లీ లిక్కర్ విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. డయాబెటిక్తో...
అస్సాంలోని ఉదాల్గిరి జిల్లాకు చెందిన బెంజామిన్ బసుమతారీ అనే నేత కరెన్సీ నోట్లపై నిద్రించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవన్నీ రూ.500 నోట్లే కావడం విశేషం. బోడోలాండ్...