Friday, September 27, 2024

rajendra palnati

spot_img

ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు

ఏపీలో క్షేత్రస్ధాయి పరిస్ధితులపై వస్తున్న రిపోర్టులపై చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల్ని పంపాలని ఈసీ నిర్ణయించింది....

మహిళకు మాత్రం బస్సు టికెట్ ఫ్రీ

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. ఐతే ఒక మహిళ తన చిలుకలతో బస్సులో ప్రయాణించింది. ఆమెకు ఫ్రీ టికెట్ వర్తించగా.. ఆమెతో ఉన్న చిలుకలకు మాత్రం సగం టికెట్...

ఎన్నికల ఖర్చుకు డబ్బుల్లేవు.. అందుకే పోటీ చేయట్లేదు

దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు తన దగ్గర లేవని, అందుకే తాను పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్నికల్లో పోటీ...

టిక్కెట్ ఇవ్వలేదని పురుగులమందు తాగిన ఈరోడ్‌ ఎంపీ

లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్‌ ఎంపీ గణేశమూర్తి గురువారం...

తెలంగాణలో మండుతున్న ఎండలు

రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ విషయంపై ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొన్నటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల...

రెండో పెళ్లి చేసుకున్న నటుడు సిద్ధార్థ్

తెలుగు, తమిళ స్టార్ సిద్ధార్థ్- హీరోయిన్ అదితి రావు హైదరీలు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. తాజాగా ఈ జంట వివాహా బంధంతో ఒకటైయ్యారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం...

బిజీ జీవితంలో తగ్గిపోతున్న లైంగిక ఆరోగ్యం

మనిషి ఉదయం లేచినప్పటి నుండి, మళ్లీ పడుకునే వరకు బిజీ, బిజీ జీవితం గడుపుతున్నాడు. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో చాలా మంది జీవన శైలి గాడి తప్పింది. చాలా మందిలో లైంగిక...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img