ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.వివేకానందరెడ్డి...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1వరకు అతడిని ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం వెల్లడించింది. గతంలో విధించిన ఏడు...
రాజకీయ ప్రయాణంలో తాను ఎక్కడ ఉన్న తన ఒక కన్ను ఎప్పటికి కొడంగల్పైనే ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. కొడంగల్లోని తన నివాసం...
భారతదేశ సరిహద్దులు పూర్తి సురక్షితంగా ఉన్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్ ఏర్పాటుచేసిన సదస్సులో పాల్గొన్న...
ఢిల్లీ లిక్కర్ వి నం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ను...
అడవికి రారాజు సింహాం అనే పేరు ఉంది. వేటాడి, మాంసం తినడంలో సింహాలు ఎప్పుడు ముందే ఉంటాయి. బలమైన దవడలు, పదునైన పంజాలతో అడవిలో అవి సాటిలేని జంతువుల్లా అరణ్యంలో తిరుగుతుంటాయి. సింహాలు...
తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటో గ్రాఫర్, డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. ఆయన తీసిన ఫొటోను అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ బిల్...