Friday, September 27, 2024

rajendra palnati

spot_img

ఆలయంలో ప్రతిరోజు ముస్లింలకు ఇఫ్తార్ విందు..

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు పవిత్ర మాసంలో ఉపవాసం ఉంటారు. సూఫీదార్ ట్రస్ట్ వాలంటీర్లు ఉపవాస పుణ్యాన్ని వారికి పంచుతున్నారు. డా. రాధాకృష్ణ రోడ్‌లోని ఈ ఆలయంలో ప్రతిరోజూ దాదాపు 1200 మందికి ఇఫ్తార్ కోసం...

కరోనా సమయంలో ఐటీ ఉద్యోగం పోయింది

కరోనా ఎన్నో జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. ఐతే కోవిడ్ సమయంలో ఐటీ జాబ్‌ కోల్పోయిన ఒక యువతి దొంగగా మారింది. పేయింగ్ గెస్ట్ (పీజీ)...

514 ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు

భారత పార్లమెంట్ లోని 514 మంది లోక్ సభ సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదయ్యాయని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించిన...

ఐటీ నోటీసులపై మండిపడుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మళ్లీ నోటీసులు పంపింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తమపై ఐటీ చర్యలను...

పార్టీ మారిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలి

కేకే, కడియం వంటి నాయకులు పార్టీని కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ...

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడీ నడుస్తోంది. గెలుపుకై ఎవరి వ్యూహాలతో వారు ముందుకు పోతున్నారు. కాని కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల వేళ మరో జలక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి...

తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు

తెలంగాణ రాష్ట్రంలో ఎండల దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43 డిగ్రీలకు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img