కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా మొబైల్ నెంబర్ను డిస్కనెక్ట్ చేస్తామంటూ కొందరు తమ డిపార్ట్మెంట్ పేరుతో కస్టమర్లకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది....
లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది....
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు రోజురోజుకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి అగ్రదేశాలు కేజ్రివాల్ అరెస్టును తప్పుబడుతూ భారత్...
కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరుతున్నట్లు కేకే గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ,...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఐటీ శాఖ జారీ చేస్తున్న నోటీసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మధ్యే 200 కోట్లకు పైగా చెల్లించాలంటూ కాంగ్రెస్...
ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. రేవంత్రెడ్డిని దెబ్బతీయాలని బిజెపి, బిఆర్ఎస్ ఏకమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని గాంధీభవన్లో...
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వారిపై పౌరులు అనేక మార్గాల్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా 'సీ-విజిల్' మొబైల్ అప్లికేషన్ ద్వారా...