Sunday, September 29, 2024

rajendra palnati

spot_img

70 కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల సంపద 22 మంది సంపన్నుల చేతుల్లో

మన దేశంలోని కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మ‌న దేశ ప్ర‌జ‌ల ఆస్తుల‌కు స‌మాన‌మైన సంప‌ద పోగుప‌డింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వాస్త‌వ ప‌రిస్ధితి...

దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు

దేశంలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు వాగ్దానాలు చేస్తుంటదని, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీలను అమలుచేసి చూపించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా సీఎన్ బీసీ ఆవాజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో...

ఎన్నికల్లో ఏలాంటి అనుమానాలకు తావివ్వొద్దు

దేశ వ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల...

రాబోయే మూడు రోజులు భానుడు ఉగ్రరూపమే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రాబోయే మూడు రోజులు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గురు, శుక్ర, శనివారాల్లో...

నా ఎనర్జీకి కారణం సెక్స్

తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహువా మొయిత్రాకు ఫైర్ బ్రాండ్‌ అనే పేరు ఉంది. డబ్బులు, గిఫ్ట్‌లు తీసుకుని.. పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని నమోదైన కేసులో ఆమె లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు....

ఏపీలో నాలుగు బహిరంగసభల్లో మోడీ

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఏపీలో నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు కూడా దూకుడు పెంచారు. 3 పార్టీల నేతలు కలిసి పాల్గొన్న...

రూ.27 అదనంగా వాసులు చేసిన ఉబర్ ఇండియా

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్ ఇండియా ఒక ప్రయాణికుడి నుంచి క్యాబ్‌ డ్రైవర్‌ రూ.27 అదనంగా తీసుకుంది. దీనికి ఉబర్ ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల కమిషన్ ఆశ్రయించాడు. అదనంగా తీసుకున్న రూ.27తో...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img