Sunday, September 29, 2024

rajendra palnati

spot_img

ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

27 ఏళ్ల యువతి ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన అరుదైన ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జరిగింది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ప్రకారం, హజారా కాలనీకి చెందిన మహ్మద్ వహీద్ భార్య జీనత్ వహీద్ గర్భవతి,...

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఓటేసిన భారతీయులు

బంగ్లాదేశ్‌ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 2500 మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దేశ సరిహద్దు దాటారు. చారిత్రక కారణాల వల్ల త్రిపురకు చెందిన ప్రజలు భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు...

న‌క్స‌ల్ నేత హిడ్మా గ్రామంలో ఒక్క ఓటు పడలే

సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో భాగంగా చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్తర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో శుక్ర‌వారం పోలింగ్ జ‌రిగింది. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని మావోలు పిలుపు ఇచ్చారు. కానీ చాలా వ‌ర‌కు గ్రామాల్లో...

తేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి

తేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న ఏడాదిన్నర వయసున్న పాప రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర...

నాగాలాండ్‌ 6 జిల్లాల్లో ఒక్కరూ ఓటు వెయ్యలే

నాగాలాండ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో మాత్రం 6 జిల్లాల్లో 'సున్నా శాతం' పోలింగ్‌ నమోదుకావడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. దీంతో...

వడదెబ్బ సోకకుండా ఇలా చేయండి

ఎండలు మండుతున్నాయి.. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల కారణంగా బయట పని చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది వడదెబ్బ బారిన...

దేశంలో తొలి విడత సమరం ముగిసింది

దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ సమరం శుక్రవారం ముగిసింది. కొన్ని చోట్ల స్వల్ప హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5గంటల వరకు 59.7% పోలింగ్‌ నమోదైనట్లు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img