Sunday, September 29, 2024

rajendra palnati

spot_img

అన్న వైఎస్ జగన్ దగ్గర తీసుకున్న అప్పు రూ.82.58 కోట్లు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్లో తనకున్న ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను షర్మిల ప్రస్తావించారు....

ఓటేసి గెలిపిస్తే నీళ్ల సమస్య తీరుస్తా

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన సోదరుడు సురేశ్ తరఫున ప్రచారంలో భాగంగా డీకే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులు...

‘ఇండియా’ కూటమి చరిత్ర అంతా కుంభకోణాలే

దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు నన్ను అధికారం నుంచి తొలగించేందుకు ఏకమయ్యారు. కానీ.. నారీ, మాతృశక్తుల ఆశీర్వాదంతో వారితో పోరాడగలుగుతున్నాను. మహిళల భద్రతే నా ప్రాధాన్యం'' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. లోక్‌సభ...

కేంద్ర మంత్రి అమిత్ షాకు సొంత కారు లేదు

కేంద్ర హోంమంత్రి, బిజెపి సీనియర్ నేత అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయన శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను...

రైతులను చంపిన బిజెపిని బొంద పెట్టాలి

పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ మోసం చేశారు. మీ బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామన్నారు.. ఒక్క రూపాయి అయినా వేశారా? ఢిల్లీలో రైతులను చంపిన బిజెపిని బొంద పెట్టాలని...

400 సీట్లు వస్తాయనేది బీజేపీ పార్టీ అతివిశ్వాసం

ఎన్నికలు పూర్తి కాకుండా, ఎన్నికల ఫలితాలు రాకుండా ఫలానా పార్టీని ఓటర్లు తిరస్కరించారంటూ ఎలా చెప్తారని తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీని, ఇండియా కూటమిని తిరస్కరించారంటూ ప్రధాని మోడీ చేసిన...

జైల్లో కేజ్రీవాల్‌ మరణించేలా కుట్ర జరుగుతోంది

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీహార్ జైల్లో భారీ కుట్ర జరుగుతోందని ఆప్‌ పార్టీ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ శనివారం ఆరోపించారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వడానికి జైలు అధికారులు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img