Sunday, September 29, 2024

rajendra palnati

spot_img

లిక్కర్‌ కేసులో కవిత కీలక వ్యక్తి

ఢిల్లీ లిక్కర్ విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు....

అరటి ఆకులతో పోలింగ్ కేంద్రం ముస్తాబు

మండే ఎండలు, మరో పక్క దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి.. భానుడి ప్రతాపానికి మండుటెండల్లో క్యూలో నిలబడి ఓటు వేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఈనేపథ్యంలోనే ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు...

సూరత్‌లో బిజెపి ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవం

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి బిజెపి పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌...

ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే షుగర్ వ్యాధి ముప్పు

మనిషికి నిద్ర చాలా అవసరం. వయస్సును బట్టి ఏ మనిషికి ఎంత నిద్ర అవసరమో చెప్పవచ్చు. కానీ మొబైల్ పుణ్యమాని మనిషి నిద్ర రోజురోజుకు తగ్గిపోతుంది. మనిషికి సరిపడా నిద్రలేకుంటే మధుమేహ వ్యాధి...

కేసీఆర్‌, మోడీ ఇద్దరూ తోడు దొంగలే

మోడీ, కేసీఆర్‌ ఇద్దరూ తోడుదొంగలేనని, ఇక్కడ ఉన్న సీసీఐ సిమెంట్‌ పరిశ్రమను మోడీ, కేసీఆర్‌ కలిసి మూసేశారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు రూ.2...

తెలంగాణలో బిజెపి క్లీన్‌ స్వీప్‌ చేస్తుంది

తెలంగాణలో బిజెపి పార్టీ క్లీన్‌ హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు....

14ఏళ్ల ఆ బాలికకు అబార్ష‌న్ చెయ్యండి

అత్యాచారానికి గురై గ‌ర్భం దాల్చిన ఓ 14 ఏండ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊర‌ట క‌ల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గ‌ర్భాన్ని వైద్య‌ప‌రంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం అనుమ‌తి ఇచ్చింది. మ‌హారాష్ట‌కు...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img