కర్ణాటక రాష్ట్రంపై కేంద్రం వైఖరిపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కోతలు అయిపోయి.. రైతులు ధాన్యాన్ని కల్లాల్లోకి తరలించారు. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో పంటలు కోతలకు రాగా.. చాలా వరకు ధాన్యం కల్లాల్లో ఉంది. సుమారు 15...
లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉండగా.. నేడు బెయిల్ పిటిషన్ మీద రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఇరువైపులా వాదనలు విన్న...
ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్ర శారీరక హింసకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్ గుణా జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. యువతి తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన...
కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని అసాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్,...
హిందీలో రేడియో ప్రసారాలు కువైట్లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం...
లా కోర్సుకు ''మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టేయండి'' అంటూ పిటిషనర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ''వాస్తవానికి న్యాయవిద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువే. అయితే...